Tag: kcr
వ్యక్తిగా వెళ్తున్నా… బలమైన శక్తిగా వస్తా – కవితమ్మ శపథం
తెలంగాణ శాసనమండలిలో సోమవారం జరిగిన సమావేశాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భావోద్వేగానికి లోనయ్యారు. తన రాజీనామా ఆమోదానికి ముందు చివరి ప్రసంగంగా మాట్లా [...]
అసెంబ్లీ, మండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను నియమించిన కేసీఆర్
తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కీలక నిర్ణ [...]
అసెంబ్లీ సమావేశాలుప్రారంభం… రెండు నిమిషాలు ఉండి వెళ్ళిపోయిన కేసీఆర్
తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు ఈ రోజు (సోమవారం) ప్రారంభమయ్యాయి. విపక్ష నేత కేసీఆర్, కేటీఆర్, టీ హరీశ్ రావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలో పాల్గొన్నా [...]
29న అసెంబ్లీకి.. కేసీఆర్ వస్తున్నాడోచ్…!
తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ వేడి మొదలైంది. గత కొంతకాలంగా ఫామ్హౌస్కే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఇప్పుడు క్షేత్రస్థాయి పోరాటాలకు సమాయత్తమవుతున్ [...]
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం: మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు విడుదల
తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, మాజీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) చీఫ్ టి. ప్రభాకర్ రావును ప్రత్యేక [...]
“మీరు హైప్లో ఉన్నారు… మేం ప్రజల్లో హోప్ సృష్టిస్తున్నాం”
తెలంగాణలో ఇటీవల జరిగిన అంతర్జాతీయ సమ్మిట్ రాష్ట్ర ప్రతిష్టను ప్రపంచ స్థాయిలో గణనీయంగా పెంచిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నా [...]
యుద్దానికి సిద్దం: కేసీఆర్ వస్తున్నాడు
ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఎర్రవల్లి ఫాంహౌస్కు పరిమితమైన బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) మళ్లీ ఆక్టీవ్ కానున్నార [...]
కేసీఆర్ వల్ల ఏ ఉపయోగమూ లేదని గజ్వేల్ ప్రజలు గుర్తించారు -రేవంత్ రెడ్డి
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఏర్పాటు [...]
తాను బీఆరెస్ లోనే ఉన్నానన్న కడియం- దిష్టిబొమ్మలను వేళాడదీస్తానని రాజయ్య హెచ్చరిక
పది మంది ఎమ్మెల్యేలు పార్టీ పిరాయింపు అంశం స్పీకర్ దగ్గర విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. నిన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ ఐదుగురు ఎమ్మెల్యేల విషయంలో త [...]

తెలంగాణ రాజకీయాల్లోకి కల్వకుంట్ల మూడో తరం.. సామాజిక కార్యక్రమాలతో మొదలు..
గౌలిదొడ్డిలోని కేశవ్ నగర్ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకొని అక్కడ మౌలిక వసతుల కోసం సొంతగా రూ.40 లక్షలు ఖర్చు చేశారు. ఇవి తాతనో, తండ్రినో అడిగి కాకుండా. [...]
